నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం గ్రామ శివారులోని ఇటుక బట్టీలలో కనీస వసతులు లేకుండా వెట్టిచాకిరి చేస్తున్న నెల్లూరు జిల్లా కూలీల దుస్థితిపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్. భారత లక్ష్మి ఆకస్మిక తనిఖీ నిర్వహించి, మానవ హక్కుల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now